Updates
- జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్(జేకేఎన్సీ) అభ్యర్థి సజ్జాద్ అహ్మద్ కిచ్లూ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కిష్త్వార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున షాగున్ పరిహార్, పీడీపీ తరపున ఫిర్దూస్ అహ్మద్ తక్ బరిలో ఉన్నారు.
#WATCH | Jammu and Kashmir: JKNC candidate from Kishtwar Sajjad Ahmed Kichloo cast his vote at polling station no. 92 at Town Hall, Kishtwar
BJP has fielded Shagun Parihar and PDP has fielded Firdoos Ahmed Tak from the Kishtwar assembly constituency. pic.twitter.com/McDkX6tUsO— ANI (@ANI) September 18, 2024
- జమ్ము కశ్మీర్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది.
- డోడా జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ వద్ద తమ ఓటు వేయడానికి భారీ క్యూలైన్ నిల్చొన్న ఓటర్లు.
దోడా సెగ్మెంట్లో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఖలీద్ నజీబ్, బీజేపీ నుంచి గజయ్సింగ్ రాణా, కాంగ్రెస్ తరఫున షేక్ రియాజ్, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ)నుంచి అబ్దుల్ మజీద్ వనీ బరిలో ఉన్నారు.
#WATCH | J&K: A long queue of voters witnessed at a polling booth in Doda, as they await their turn to cast a vote.
National Conference has fielded Khalid Najib from the Doda seat, BJP has fielded Gajay Singh Rana, Congress fielded Sheikh Riaz and Democratic Progressive Azad… pic.twitter.com/khrt14aYRm— ANI (@ANI) September 18, 2024
ఓటు వేసిన బనిహాల్ అసెంబ్లీ గ్మెంట్ బీజేపీ అభ్యర్థి మొహమ్మద్ సలీమ్ భట్
#WATCH | Banihal, Jammu and Kashmir: After casting his vote, BJP's candidate from Banihal Assembly seat, Mohd Saleem Bhat says, "I am happy. I congratulate Prime Minister Narendra Modi and the Election Commission for conducting the elections here. People here want change and want… pic.twitter.com/Kj5x1pBOlp
— ANI (@ANI) September 18, 2024
- ఓటు హక్కు వినియోగించుకున్న స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ అల్తాఫ్
#WATCH | Jammu and Kashmir: Mohd Altaf Bhat, an Independent candidate from the Rajpora Assembly constituency backed by Engineer Rashid's Awami Ittehad Party cast his vote at a polling station in Zadoora, Pulwama pic.twitter.com/Op5kwMfLVQ
— ANI (@ANI) September 18, 2024
- జమ్ము కశ్మీర్లో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్
- పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు
- ప్రజలు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాస్వామ్య హక్కు , మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. 10 సంవత్సరాల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు: రాజ్పోరా అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ అల్తాఫ్
ఇంజనీర్ రషీద్ అవామీ ఇత్తెహాద్ పార్టీ మద్దతుతో రాజ్పోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్న మహ్మద్ అల్తాఫ్
#WATCH | Jammu and Kashmir: "I appeal to the people to come out and vote as it is our democratic right and choose a good candidate. Assembly elections are being held after 10 years and people are happy and are coming out to vote," says Mohd Altaf Bhat, an Independent candidate… pic.twitter.com/ohD4eF1fvi
— ANI (@ANI) September 18, 2024
- కుల్గామ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు తమ ఓటు వేసేందుకు క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు.
కుల్గాంలో సీపీఎం నుంచి మహ్మద్ యూసుఫ్ తరిగామిని, నేషనల్ కాన్ఫరెన్స్ తరపున నజీర్ అహ్మద్ లావే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నుంచి మహమ్మద్ అమీన్ దార్ బరిలో దిగారు.
#WATCH | J&K: Voters queue up at a polling booth set up in Kulgam as they await their turn to cast their vote.
CPIM has fielded Muhammad Yousuf Tarigami from the Kulgam seat, National Conference has fielded Nazir Ahmad Laway and Peoples Democratic Party (PDP) has fielded… pic.twitter.com/aB0DGkEZ3Q— ANI (@ANI) September 18, 2024
- జమ్ము కశ్మీర్లో తొలివిడత పోలింగ్ కొనసాగుతోంది.
- పుల్వామాలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు తమ ఓటు వేయడానికి క్యూలైన్లలో నిల్చొన్నారు.
ఇక్కడ..నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి మహ్మద్ ఖలీల్ బ్యాండ్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నుంచి అబ్దుల్ వహీద్ ఉర్ రెహ్మాన్ పారా బరిలో ఉన్నారు.
#WATCH | J&K: Voters queue up at a polling booth set up in Pulwama as they await their turn to cast their vote.
National Conference has fielded Mohammad Khalil Band from the Pulwama seat, Peoples Democratic Party (PDP) has fielded Abdul Waheed Ur Rehman Para pic.twitter.com/gnr58rQ9q4— ANI (@ANI) September 18, 2024
పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిల్చొని ఉన్నారు.
#WATCH | J&K: A long queue of voters witnessed at a polling booth in Pulwama, as they await their turn to cast a vote.
Polling for 24 Assembly constituencies across Jammu & Kashmir (16 in Kashmir and 8 in Jammu), begins. pic.twitter.com/HcGIS0gtoA— ANI (@ANI) September 18, 2024
జమ్ము కశ్మీర్లో తొలి వితడ పోలింగ్ కొనసాగుతోంది.
#WATCH | J&K: Voters enter a polling station in Pulawama as polling for 24 Assembly constituencies across Jammu & Kashmir (16 in Kashmir and 8 in Jammu), begins pic.twitter.com/1z4JZVKtym
— ANI (@ANI) September 18, 2024
పలు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
Polling underway for 24 Assembly constituencies across Jammu & Kashmir (16 in Kashmir and 8 in Jammu).
Visuals from a polling centre in Kishtwar pic.twitter.com/HUomrVUIun— ANI (@ANI) September 18, 2024
పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనండి: ప్రధాని మోదీ
- జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రారంభమైనందున, ఈ రోజు పోలింగ్కు వెళ్లే నియోజకవర్గాల్లోని వారందరూ పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని కోరుతున్నా.
నేను ముఖ్యంగా యువకులు తమ ఓటు హక్కు వినియోగించుకునే సమయమని తెలియజేస్తున్నా
Prime Minister Narendra Modi tweets "As the first phase of the Jammu and Kashmir Assembly elections begins, I urge all those in constituencies going to the polls today to vote in large numbers and strengthen the festival of democracy. I particularly call upon young and first-time… pic.twitter.com/nXfY78F1dH
— ANI (@ANI) September 18, 2024
- ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.
- జమ్మూ కశ్మీర్లో పదేళ్ల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం విశేషం.
- పైగా జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను, ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేశాక జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలివి.
జమ్ము కశ్మీర్లో ప్రారంభమైన తొలి విడత పోలింగ్
#WATCH | Polling for 24 Assembly constituencies across Jammu & Kashmir (16 in Kashmir and 8 in Jammu), begins.
Visuals from a polling centre in Kishtwar pic.twitter.com/OTbDKM07hy— ANI (@ANI) September 18, 2024
- జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలల్లో భాగంగా 7 జిల్లాల పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ( బుధవారం) తొలి విడతలో పోలింగ్ జరగనుంది.
- వీటిలో 8 స్థానాలు జమ్మూలో, 16 కశ్మీర్ ప్రాంతంలో ఉన్నాయి.
- 90 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
వారి భవితవ్యాన్ని 23 లక్షల పై చిలుకు ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు.
#WATCH | J&K: Preparations, mock polls underway at a polling booth in Kishtwar
24 Assembly constituencies across the J&K (16 in Kashmir and 8 in Jammu) are going to polls in the first phase, scheduled for today. This marks the first Assembly elections in the region since the… pic.twitter.com/Pp0G9kHqJq— ANI (@ANI) September 18, 2024
తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనుంది.
బరిలో ప్రముఖులు:
- మొహమ్మద్ యూసుఫ్ తరిగమీ (సీపీఎం) కుల్గాం నుంచి వరుసగా ఐదో విజయంపై కన్నేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్దూరు నుంచి మూడోసారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్ నేత సకీనా (దమ్హాల్ హాజిపురా), పీడీపీ నేతలు సర్తాజ్ మద్నీ (దేవ్సర్), అబ్దుల్ రెహా్మన్ వీరి (షంగుస్–అనంత్నాగ్), మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా (శ్రీగుఫ్వారా–బిజ్బెహరా), వహీద్ పరా (పుల్వామా) తదితర ప్రముఖులు తొలి విడతలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
#WATCH | J&K: Visuals from outside a polling booth in Kulgam; people line up to cast their votes; polling to begin shortly
24 Assembly constituencies across the J&K (16 in Kashmir and 8 in Jammu) are going to polls in the first phase, scheduled for today. This marks the first… pic.twitter.com/97v3yNrNJz— ANI (@ANI) September 18, 2024
- ఉగ్ర ముప్పు నేపథ్యంలో సీఏపీఎఫ్, స్థానిక పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ బూత్లకు, సిబ్బందికి అదనపు భద్రత కల్పిస్తున్నారు.
- సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న రెండు, మూడో విడతతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది.
- ఫలితాలు అక్టోబర్ 8న వెల్లడవుతాయి.
చదవండి: ఆతిశి డమ్మీ సీఎంగా ఉంటారు!
Comments
Please login to add a commentAdd a comment