సూరీడు ‘మార్చి’ఫాస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

సూరీడు ‘మార్చి’ఫాస్ట్‌

Published Fri, Mar 14 2025 1:45 AM | Last Updated on Fri, Mar 14 2025 1:41 AM

సూరీడు ‘మార్చి’ఫాస్ట్‌

సూరీడు ‘మార్చి’ఫాస్ట్‌

జిల్లాలో ఈనెల 10 నుంచి 13 వరకు

నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు

జిల్లా 10 11 12 13

కరీంనగర్‌ 38.1 38.7 39.9 39.4

జగిత్యాల 38.6 39.1 40.3 39.9

పెద్దపల్లి 39.3 39.6 40.3 40.0

సిరిసిల్ల 39.8 39.5 40.0 38.7

జగిత్యాలఅగ్రికల్చర్‌/కరీంనగర్‌అర్బన్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 14 నుంచి 17 వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వడగాలులు వీచే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త శ్రీలక్ష్మి తెలిపారు. 15న జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23 నుంచి 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement