క్రీడలను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడలను ప్రోత్సహించాలి

Published Mon, Mar 3 2025 6:40 AM | Last Updated on Mon, Mar 3 2025 6:46 AM

క్రీడలను ప్రోత్సహించాలి

క్రీడలను ప్రోత్సహించాలి

హుడాకాంప్లెక్స్‌: బీసీసీఐ వద్ద ఉన్న నిధులను ఇతర క్రీడలకు మళ్లించి క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కిగౌడ్‌ అభిప్రాయపడ్డారు. హీరో సుమన్‌ 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం ‘సుమన్‌ తల్వార్‌ లెజెండరీ కప్‌–2025’ పేరిట రాష్ట్ర స్థాయి ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌, మద్యం ఇతర వ్యసనాల బారిన పడుతూ జీవితాలను పాడు చేసుకుంటున్నారని, క్రీడలను అలవాటు చేసుకోవడం ద్వారా వారి జీవితాలను క్రమశిక్షణగా తీర్చిదిద్దుకోవచ్చని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement