విద్యార్థులు అన్నిరంగాల్లో ప్రావీణ్యం సాధించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు అన్నిరంగాల్లో ప్రావీణ్యం సాధించాలి

Published Sun, Mar 9 2025 7:29 AM | Last Updated on Sun, Mar 9 2025 7:30 AM

విద్యార్థులు అన్నిరంగాల్లో ప్రావీణ్యం సాధించాలి

విద్యార్థులు అన్నిరంగాల్లో ప్రావీణ్యం సాధించాలి

మొయినాబాద్‌ రూరల్‌: విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించాలని జాతీయ వాలీబాల్‌ ప్లేయర్‌ బి.జంపన్నగౌడ్‌ అన్నారు. జేబీ ఇంజనీరింగ్‌ నిర్వహిస్తున్ను రాష్ట్ర స్థాయి క్రీడలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల కార్యదర్శి కృష్ణారావు, ప్రిన్సిపాల్‌ కృష్ణమాచారి, డైరెక్టర్‌ సంజయ్‌, విజయ్‌ రాఘవ్‌, పీడీ విఘ్నేష్‌, సంతోశ్‌ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ వాలీబాల్‌ ప్లేయర్‌ జంపన్నగౌడ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement