కొత్త టెక్నాలజీతో కూలీల కొరతకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

కొత్త టెక్నాలజీతో కూలీల కొరతకు చెక్‌

Published Wed, Feb 19 2025 10:15 AM | Last Updated on Wed, Feb 19 2025 10:16 AM

కొత్త టెక్నాలజీతో కూలీల కొరతకు చెక్‌

కొత్త టెక్నాలజీతో కూలీల కొరతకు చెక్‌

ఉద్యాన పంటలకు డ్రోన్‌ విధానం ప్రస్తుతం చర్చల దశలో ఉంది. పలు కంపెనీలతో చర్చలు విజయవంతంగా సాగుతున్నాయి. ఇది పూర్తి కాగానే ప్రయోగాత్మకంగా చేపడతాం. వచ్చే ఫలితాలను రైతులకు వివరించి అందుబాటులోకి తెస్తాం.

– డాక్టర్‌ దండ రాజిరెడ్డి, వైస్‌ ఛాన్స్‌లర్‌, హార్టికల్చర్‌ యూనివర్సిటీ

దిగుబడులు పెంచుకునేందుకు అవకాశం పండ్లు, కూరగాయల తోటలకు తొలిసారిగా కొత్త విధానం ములుగు హార్టికల్చర్‌ యూనివర్సిటీ వేదికగా కార్యాచరణ

త్వరలోనే డ్రోన్‌ విధానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement