వైఎస్‌ విజయమ్మను కలిసిన గురునాథ్‌రెడ్డి | Kodangal Ex MLA Gurunath Reddy Meets YS Vijayamma | Sakshi

వైఎస్‌ విజయమ్మను కలిసిన గురునాథ్‌రెడ్డి

Published Sun, Jun 12 2022 1:39 AM | Last Updated on Sun, Jun 12 2022 2:54 PM

Kodangal Ex MLA Gurunath Reddy Meets YS Vijayamma - Sakshi

కొడంగల్‌: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి శనివారం వైఎస్సార్‌ టీపీ గౌరవ అధ్యక్షు రాలు వైఎస్‌ విజయమ్మను మర్యాదపూర్వ కంగా కలిశారు. పార్టీ జిల్లా అధ్య క్షుడు తమ్మళి బాల్‌రాజ్‌తో కలిసి లోటస్‌ పాండ్‌లోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి తో తనకు మంచి సాన్నిహిత్యం ఉండేదని గురునాథ్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement