అతివలే అధికారులు | - | Sakshi
Sakshi News home page

అతివలే అధికారులు

Published Sat, Mar 8 2025 7:52 AM | Last Updated on Sat, Mar 8 2025 7:53 AM

అతివల

అతివలే అధికారులు

ఆమనగల్లు: సమాజంలో పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళలు ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగులుగా సేవలు అందిస్తున్నారు. వ్యాపారం, క్రీడా రంగాల్లోనూ తమ ప్రతిభ చాటుతునర్నారు. ప్రజాప్రతినిధులుగా తామేమీ తీసిపోలేదంటూ ప్రజా మన్ననలు పొందుతున్నారు. మండల పరిధిలో ప్రభుత్వ శాఖల అధికారులంతా మహిళలే. ఆమనగల్లు ప్రధమశ్రేణి న్యాయమూర్తిగా కాటం స్వరూప, ఎంపీడీఓగా కుసుమమాధురి, తహసీల్దార్‌గా లలిత, వ్యవసాయ శాఖ ఏడీగా శోభారాణి విధులు నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అతివలే అధికారులు 
1
1/3

అతివలే అధికారులు

అతివలే అధికారులు 
2
2/3

అతివలే అధికారులు

అతివలే అధికారులు 
3
3/3

అతివలే అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement