ప్రస్తుత రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి 1985 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో రేవంత్రెడ్డి గోడలపై ప్రచార రాతలు రాశారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయనే వెల్లడించారు. అదే ప్రాంతానికి ముఖ్యమంత్రి హోదాలో రానుండటంతో ఈ ప్రాంత ప్రజలు ఆయనను చూసేందుకు, పలకరించేందుకు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ప్రాంతంలో తన గుర్తింపు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని స్థానికులు ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment