ఆర్‌ఆర్‌ఆర్‌ సదస్సులో మేయర్‌, కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ సదస్సులో మేయర్‌, కమిషనర్‌

Published Tue, Mar 4 2025 1:39 AM | Last Updated on Tue, Mar 4 2025 1:38 AM

ఆర్‌ఆర్‌ఆర్‌ సదస్సులో  మేయర్‌, కమిషనర్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ సదస్సులో మేయర్‌, కమిషనర్‌

వరంగల్‌ అర్బన్‌: రాజస్తాన్‌ రాష్ట్రం జైపూర్‌లో నిర్వహించిన జాతీయ సదస్సులో సోమవారం మేయర్‌ గుండు సుధారాణి, కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. బల్దియా వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెడ్యూస్‌, రీయూస్‌, రీసైక్లింగ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) విధానాల్ని నిర్వహిస్తున్న తీరుపై మేయర్‌ వివరించారు. ‘యూఎల్‌ బీ లో 3–ఆర్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సర్క్యూలర్‌ ఎకానమీ’ అంశంపై కమిషనర్‌ అశ్వినీ తానాజీ వాకడే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement