సన్‌డే@ 38.2 | - | Sakshi
Sakshi News home page

సన్‌డే@ 38.2

Published Mon, Mar 3 2025 1:13 AM | Last Updated on Mon, Mar 3 2025 1:13 AM

-

భువనగిరిటౌన్‌ : సన్‌డే మండిపోయింది. ఎండలు మళ్లీ ఒక్కసారిగా పెరడగంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆదివారం జిల్లాలో అత్యధికంగా సంస్థాన్‌నారాయణపురం మండలంలో 38.2 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. సగం మండలాల్లో 37 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలుకావడంతో సాయంత్రం 4 గంటల వరకు రహదారులపై జనసంచారం తక్కువగా కనిపించింది. ఉష్ణోగ్రతలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని.. వచ్చినా తలపై టోపీ లేదా గొడుగు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement