● పోషకాహారం, విద్యకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

● పోషకాహారం, విద్యకు ప్రాధాన్యం

Published Wed, Feb 19 2025 2:12 AM | Last Updated on Wed, Feb 19 2025 2:12 AM

● పోష

● పోషకాహారం, విద్యకు ప్రాధాన్యం

పోషణ్‌ భీ, పడాయి భీకార్యక్రమం అమలు

ఆరు రోజులపాటు అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ

అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా అభివృద్ధి

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం పిల్లలకు ఆరేళ్ల వయస్సులోనే 85 శాతం మెదడు అభివృద్ధిని సాధిస్తుంది. ఆ సమయంలో సరైన పోషణ, విద్యను అందించడం ఎంతో అవసరం. ఇందుకోసం కేంద్రం ‘పోషణ్‌–భీ, పడాయి భీ’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. పిల్లల శారీరక, అభివృద్ధి, సామాజిక, భావోద్వేగ, నైతిక అభివృద్ధి, సాంస్కృతిక, కళాత్మక అభివృద్ధి, కమ్యూనికేషన్‌, మాతృభాష, అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం అభివృద్ధే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
● పోషకాహారం, విద్యకు ప్రాధాన్యం1
1/1

● పోషకాహారం, విద్యకు ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement