ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు ఆయన తనయుడు.
Published Mon, Jan 12 2015 9:21 PM | Last Updated on Wed, Mar 20 2024 3:19 PM
ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు ఆయన తనయుడు.