ఫుడ్‌ పాయిజన్‌.. 300 మందికి అస్వస్థత | 300 people ill with food poison | Sakshi
Sakshi News home page

Jan 2 2017 8:30 AM | Updated on Mar 22 2024 11:05 AM

విశాఖపట్నం జిల్లా కె.కోటపాడు మండలం మర్రివలసలో ఓ ఫంక్షన్‌లో అపశృతి చోటుచేసుకుంది. విందు భోజనం చేసిన సుమారు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్‌ పాయిజన్‌ మూలంగా అనారోగ్యం పాలైన వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులను వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుడి ముత్యాలనాయుడు పరామర్శించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement