'కావేరి' ఉద్రిక్తతలో ఓ నవవధువు..! | A bride started walking to reach wedding venue | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 14 2016 10:19 AM | Last Updated on Thu, Mar 21 2024 6:14 PM

కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతున్న కావేరి జలాల వివాదం.. ఓ నవవధువును కష్టాల్లో ముంచెత్తింది. అల్లరిమూకల హింసాత్మక ఆందోళనలతో రాకపోకలు నిలిచిపోయి... ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఓ నవవధువు పెళ్లిచీరలో సుదూర నడక ప్రారంభించింది. తన కుటుంబసభ్యులను తోడుగా తీసుకొని పెళ్లి వేదికకు బయలుదేరింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement