రాష్ట్రంలో స్వైన్ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో ఆదివారం రాత్రి మరో యువకుడు మరణించాడు. నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండలం ఆకునెల్లికుదురు గ్రామానికి చెందిన లక్ష్మయ్య(31) స్వైన్ఫ్లూ కారణంగా మృతి చెందాడు.
Jan 23 2017 10:30 AM | Updated on Mar 21 2024 8:43 PM
రాష్ట్రంలో స్వైన్ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో ఆదివారం రాత్రి మరో యువకుడు మరణించాడు. నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండలం ఆకునెల్లికుదురు గ్రామానికి చెందిన లక్ష్మయ్య(31) స్వైన్ఫ్లూ కారణంగా మృతి చెందాడు.