ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. హోదా అవసరం లేనప్పుడు పార్లమెంట్ లో ఎందుకు అడిగారని ఆయన ప్రశ్నించారు.
Published Sun, Sep 11 2016 11:47 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. హోదా అవసరం లేనప్పుడు పార్లమెంట్ లో ఎందుకు అడిగారని ఆయన ప్రశ్నించారు.