అగ్రిగోల్డ్ డైరెక్టర్లను సీఐడీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు సబ్ జైలులో ఉన్న ఇద్దరు డైరెక్టర్లను కోర్టు అనుమతితో 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం విచారణకు విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు.
Apr 5 2017 7:31 PM | Updated on Mar 21 2024 5:16 PM
అగ్రిగోల్డ్ డైరెక్టర్లను సీఐడీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు సబ్ జైలులో ఉన్న ఇద్దరు డైరెక్టర్లను కోర్టు అనుమతితో 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం విచారణకు విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు.