కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలం ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం మరణించిన సోదరులు నలబోలు కృష్ణారెడ్డి, నలబోలు శేఖర్రెడ్డి అంత్యక్రియలు బుధవారం మండలంలోని కోదండరాంపురంలో అశ్రునయనాల మధ్య నిర్వహించారు.
Published Thu, Mar 2 2017 2:00 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM
కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు మండలం ముళ్లపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగళవారం మరణించిన సోదరులు నలబోలు కృష్ణారెడ్డి, నలబోలు శేఖర్రెడ్డి అంత్యక్రియలు బుధవారం మండలంలోని కోదండరాంపురంలో అశ్రునయనాల మధ్య నిర్వహించారు.