గవర్నర్‌ పదవీ కాలం పొడిగింపు | Governor's tenure extensioned | Sakshi
Sakshi News home page

May 2 2017 7:35 PM | Updated on Mar 21 2024 7:54 PM

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పదవీకాలాన్ని కేంద్రం తాత్కాలికంగా పొడిగించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ గవర్నర్‌గా కొనసాగాలని కేంద్ర హోంశాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారంతో ఆయన మూడో విడత పదవీకాలం ముగుస్తుండటంతో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement