Published
Thu, Apr 20 2017 7:26 AM
| Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
గండిపేట చెరువు సమీ పంలోని హిందాల్కో కంపెనీని పునరుద్ధరించి, అందులోని ఉద్యోగులను ఆదుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్కు జేఏసీ చైర్మన్ కోదండరాం విజ్ఞప్తి చేశారు.