పరిమిత ఆంక్షలు.. పదేళ్లు ఉమ్మడి | Hyderabad to be common capital for 10 years | Sakshi
Sakshi News home page

Nov 27 2013 7:29 AM | Updated on Mar 21 2024 5:19 PM

రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రివర్గ బృందం (జీవోఎం) నివేదిక ఒక కొలిక్కి వచ్చింది. మంగళవారం హస్తినలో సాగిన జీవోఎం భేటీలు మొత్తం హైదరాబాద్ కేంద్ర బిందువుగా సాగాయి. ఢిల్లీలో చకచకా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా వెనక్కి వెళ్లింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement