'బీఏసీలో ఎలాంటి స్పష్టత రాకపోవడం బాధాకరం' | lack of clarity in legislative advisory council says shobha nagi reddy | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 23 2014 6:44 PM | Last Updated on Thu, Mar 21 2024 10:48 AM

శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో విభజన బిల్లుపై ఎలాంటి స్పష్టత రాకపోవడం బాధకరమని వైఎస్ఆర్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభానాగిరెడ్డి తెలిపారు. ఇంత ముఖ్యమైన సమావేశానికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాకపోవడం చాలా బాధకరమని ఆమె అన్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement