అందరూ దొంగలే | leaders officials behind red sandal smugglers | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 16 2014 9:52 AM | Last Updated on Fri, Mar 22 2024 11:24 AM

వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అందరూ దొంగలే! డబ్బు మూటల సాక్షిగా అధికారులు, రాజకీయనేతల ‘అపవిత్ర బంధం’తో అత్యంత కట్టుదిట్టమైన నెట్‌వర్క్ మధ్య ‘ఎర్రబంగారం’ అనునిత్యం రాయలసీమ జిల్లాల నుంచి దేశం ఎల్లలు దాటిపోతోంది. పోలీసు, అటవీశాఖలకు చెందిన పలువురు అధికారులు ఇంటి దొంగల పాత్ర పోషిస్తుండగా..

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement