రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న అక్రమాలపై తాను మొత్తం ఆధారాలను సమర్పిస్తే వాటిపై మంత్రి హరీశ్రావు దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి విమర్శించారు.
Published Sun, May 28 2017 7:34 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
రాష్ట్రంలో వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో జరుగుతున్న అక్రమాలపై తాను మొత్తం ఆధారాలను సమర్పిస్తే వాటిపై మంత్రి హరీశ్రావు దాటవేత ధోరణిని అవలంబిస్తున్నారని బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి విమర్శించారు.