మేయర్ పోస్టుమార్టం పూర్తి | The mayor post-mortem Finished | Sakshi
Sakshi News home page

Nov 18 2015 12:19 PM | Updated on Mar 21 2024 8:52 PM

చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం దారుణ హత్యకు గురైన చిత్తూరు మేయర్ అనురాధ మృతదేహానికి బుధవారం పోస్టుమార్టం పూర్తైంది. పోస్టుమార్టం అనంతరం మేయర్ భౌతికకాయాన్ని పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయానికి తరలించనున్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement