జమ్మూ కశ్మీర్ యురీ సెక్టార్లోని ఆర్మీకార్యాలయంపై ఆదివారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్టు సమాచారం. భద్రతా బలగాలే లక్ష్యంగా యురీ సెక్టార్లోని ఆర్మీకార్యాలయంలోకి ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు.
Published Sun, Sep 18 2016 9:15 AM | Last Updated on Wed, Mar 20 2024 3:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement