’బాబు వచ్చాక వచ్చింది జాబు కాదు కరువు’ | YSRCP Leader Parthasarathi fires on Cental and State Governments Over Special Status | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 10 2015 11:39 AM | Last Updated on Thu, Mar 21 2024 8:17 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు చంద్రబాబు రావాలి, జాబు రావాలంటూ టీడీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టారని.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వచ్చింది జాబు కాదని, కరువు వచ్చిందని వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారథి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలో పార్థసారధి మాట్లాడారు. చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదని విమర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement