ముస్సాపురం గ్రామం వద్ద ఓ చెల్లెమ్మ చెప్పిన కన్నీటి కథ మనసును కలచివేసింది. ఆ తల్లి మాటల్లో ఆర్థ్రత.. గుండె గొంతుకలో ఆత్మాభిమానం కనిపించాయి. ఉన్న అరెకరానికి తోడు కౌలు భూమిలో మిరప వేశారట. కలిసిరాని కాలం, గిట్టుబాటు కాని పంట.. ఆ కుటుంబాన్ని అప్పుల పాల్జేసిందట.
Published Sat, Mar 31 2018 8:47 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement