122వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ | 122th day padayatra diary | Sakshi
Sakshi News home page

Published Thu, Mar 29 2018 7:23 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

నీరు – చెట్టు పథకం వెనుక ప్రభుత్వ అసలు ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేశారు ఈ రోజు కలిసిన ప్రజలు. నందిగం గ్రామానికి చెందిన రెంటపాలెం కుమారి అనే అవ్వ ‘మా భూముల్ని కోడెలోడు లాగేసుకున్నాడయ్యా..’అంటూ మొదలెట్టింది. ‘60 ఏళ్ల నుంచి మేం సాగు చేసుకుంటున్న మూడెకరాల భూమిని టీడీపీ వారు నీరు – చెట్టు అని చెప్పి తవ్వేసి మట్టిని అమ్ముకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement