అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌ | Andhra Pradesh State is in huge debts | Sakshi
Sakshi News home page

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌

May 22 2019 7:07 AM | Updated on Mar 21 2024 11:09 AM

గుంటూరు నగరంలోని మౌర్య ఫంక్షన్‌ హాల్లో మంగళవారం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌’ కార్యక్రమంలో ఐవైఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఐవైఆర్‌ మాట్లాడుతూ జాతీయోత్పత్తి ఉన్నదానికంటే ఎక్కువగా చూపిస్తూ పోతే చేసిన అప్పు తక్కువగా కనిపిస్తుందని, గత ఐదేళ్లలో ప్రభుత్వం ఇదే పద్ధతిని పాటించిందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement