మరికొద్ది సేపట్లో పాపికొండలు వస్తాయనగా బోటు ప్రమాదం | Boat capsizes in Godavari: Witness Describes An Incident | Sakshi
Sakshi News home page

మరికొద్ది సేపట్లో పాపికొండలు వస్తాయనగా బోటు ప్రమాదం

Sep 15 2019 7:19 PM | Updated on Mar 21 2024 8:31 PM

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో జరిగిన బోటు ప్రమాదం నుంచి హైదరాబాద్‌కు చెందిన సీహెచ్‌ జానకి రామారావు ప్రాణాలతో బయటపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు. ‘బ‍్రేక్‌ఫాస్ట్‌ చేసి అందరం కూర్చున్నాం. మరికొద్ది సేపట్లో పాపికొండలు వస్తాయని బోటు సిబ్బంది చెప్పారు. ప్రమాదంకు ముందే ఇది డేంజర్‌ జోన్‌... బోటు అటు, ఇటు ఊగుతుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement