నగరంలో ఆదివారం ఉదయం కలకలం రేగింది. అమీర్పేట్ మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు వార్తతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గుర్తు తెలియని కాల్ ఆధారంగా అధికారులు అప్రమత్తం స్టేషనలో తనిఖీల పేరుతో హడావుడి చేశారు.
Dec 3 2017 10:40 AM | Updated on Mar 21 2024 8:52 PM
నగరంలో ఆదివారం ఉదయం కలకలం రేగింది. అమీర్పేట్ మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు వార్తతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గుర్తు తెలియని కాల్ ఆధారంగా అధికారులు అప్రమత్తం స్టేషనలో తనిఖీల పేరుతో హడావుడి చేశారు.