పథకం ప్రకారం రప్పించి, బంధించి..! | Chigurupati Jayaram murder as per plan | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారం రప్పించి, బంధించి..!

Feb 15 2019 6:03 PM | Updated on Mar 22 2024 11:14 AM

 ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్, కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరామ్‌ హత్య పక్కా పథకం ప్రకారం జరిగిందేనని పోలీసులు తేల్చారు. హత్యచేయాలన్న ఉద్దేశంతోనే ‘హనీ ట్రాప్‌’ద్వారా పిలిపించిన రాకేష్‌రెడ్డి తదితరులు కొన్ని బాండ్‌ పేపర్లపై సంతకాలు చేయించుకుని ఆపై దిండుతో ముఖంపై నొక్కి హతమార్చారని తెలిసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement