340వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Day 340 of Praja Sankalpa Yatra begins | Sakshi
Sakshi News home page

340వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Jan 8 2019 9:38 AM | Updated on Mar 20 2024 3:59 PM

ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 340వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కవిటి, తుత్తుడిపుట్టుగ క్రాస్‌, బొర్రపుట్టుగ క్రాస్‌ మీదుగా రాజపురం, అగ్రహారం వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement