చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాలలో రేపు(ఆదివారం) జరగబోయే రీపోలింగ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రీపోలింగ్కు భయపడిన టీడీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై రెయిన్ ట్రీ పార్క్లోని న్యాయమూర్తి శ్యాంప్రసాద్ ఇంటివద్ద విచారణ ప్రారంభమైంది.