ఒకరిది పేగుబంధం.. మరొకరిది కట్టుకున్న బంధం | Jadhav family arrives in Islamabad | Sakshi
Sakshi News home page

ఒకరిది పేగుబంధం.. మరొకరిది కట్టుకున్న బంధం

Dec 25 2017 3:05 PM | Updated on Mar 20 2024 12:04 PM

ఎట్టకేలకు కులభూషణ్‌ జాదవ్‌ భార్య, తల్లి పాకిస్థాన్‌ చేరుకున్నారు. ప్రస్తుతం పాక్‌ జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆయనను మరికాసేపట్లో కలుసుకోనున్నారు. ప్రస్తుతం వారు పాక్‌ రాయబార కార్యాలయంలో ఎదురుచూస్తున్నారు. వారితో భారత హైకమిషన్‌ అధికారులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడనే ఆరోపణల కిందట పాక్‌ జాదవ్‌ ను అరెస్టు చేసి జైలులో వేసిన విషయం తెలసిందే. దీంతోపాటు అతడికి ఉరి శిక్షను కూడా విధించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement