కొడుకును హత్యచేసి.. శవాన్ని ముక్కలుగా కోసి! | Kerala Mother arrested in killing of her son | Sakshi
Sakshi News home page

Jan 19 2018 11:18 AM | Updated on Mar 22 2024 11:06 AM

కన్నకొడుకునే ఓ తల్లి నిర్దాక్షిణ్యంగా హత్యచేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం కేరళలో కలకలం రేపింది. పోలీసులు రెండు రోజుల వ్యవధిలోనే కేసు మిస్టరీని ఛేదించారు. కొళ్లాం జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. జితూ జాబ్(14) తన తల్లి జయమోల్‌తో కలిసి కొళ్లాం జిల్లా నెడుంబనలో నివాసం ఉంటున్నాడు. 

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement