ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే.. రాజాసింగ్‌ తీవ్ర నిర్ణయం | Raja singh Says He will not Take oath From Protem Speaker | Sakshi
Sakshi News home page

ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే.. రాజాసింగ్‌ తీవ్ర నిర్ణయం

Jan 6 2019 5:51 PM | Updated on Mar 20 2024 3:58 PM

తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలతో కరడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన ఆయన.. ప్రొటెం స్పీకర్‌ ఆధ్వర్యంలో ప్రమాణం స్వీకారం చేయరాదని నిర్ణయించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement