దుర్గగుడి క్యూ లైన్ వద్ద పాము కలకలం | snake at durga temple queue line in vijayawada | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 25 2017 1:22 PM | Last Updated on Wed, Mar 20 2024 12:03 PM

విజయవాడ దుర్గ గుడి వద్ద శనివారం పాము కనిపించడం కలకలం సృష్టించింది. అమ్మవారి దర్శన కోసం భక్తులు క్యూ లైన్లలో ఉండగా సమీపంలోని పచ్చిక నుంచి ఓ పాము వచ్చింది. పామును చూసిన భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. పాము ప్రత్యక్షంతో దుర్గ గుడి సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement