పాము కాట్లకు గురవుతున్న అవనిగడ్డ ప్రాంత ప్రజలు | Snakebite Deaths In Avanigadda Amaravati | Sakshi
Sakshi News home page

Published Thu, Aug 23 2018 5:47 PM | Last Updated on Thu, Mar 21 2024 10:48 AM

కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంత ప్రజలు పాము కాట్లతో వణికిపోతున్నారు. వందలాది మంది పాముకాటు బాధితులను ఆస్పత్రులకు తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా గత వారం రోజులుగా వర్షాలు అధికంగా పడుతుండటం, వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో దాదాపు 70 పాము కాటు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో అధిక భాగం నారు వేసే కూలీలు గురికావడం గమనార్హం. గన్నవరం ప్రాంతంలోనూ గత వారం రోజుల్లో పాము కాటుతో ఇద్దరు చనిపోవడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement