ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Jan 6th Delhi Election Date 2020 announced | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Mon, Jan 6 2020 7:49 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఇక, జేఎన్‌యూ ఘటనపై ఫిర్యాదును నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ముసుగు ధరించిన కొందరు దుండగులను గుర్తించారు. మరోవైపు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో పసిడి పరుగులు పెడుతోంది. ఇదిలా ఉండగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే పాకిస్తాన్‌ చెరలో చిక్కుకున్న ఆంధ్రా జాలర్లను విడిపించడానికి కృషి చేశామని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఇకపోతే, న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement