కర్ణాటక స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే కాగేరి | Vishweshwar Hegde Kageri elected as Karnataka Speaker | Sakshi
Sakshi News home page

కర్ణాటక స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే కాగేరి

Published Wed, Jul 31 2019 8:42 AM | Last Updated on Wed, Mar 20 2024 5:21 PM

కర్ణాటక నూతన ప్రభుత్వంలో విధానసభ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి బుధవారం జరగనున్న ఎన్నికలకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లకు గడువు ఉండగా కాగేరి ఒక్కరే నామినేషన్‌ సమర్పించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి ఒక్కరూ కూడా నామినేషన్‌ వేయలేదు. దీంతో విశ్వేశ్వర హెగ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement