సునిత హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్‌ సిద్దమా | We Only Develop Narsapur Says Harish Rao | Sakshi
Sakshi News home page

Nov 17 2018 3:50 PM | Updated on Mar 22 2024 11:16 AM

కాంగ్రెస్‌ గెలిస్తే తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు, టీఆర్‌ఎస్‌ గెలిస్తే తాగు నీళ్లు వస్తాయని ఆపధర్మ మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం నర్సాపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో పదేళ్లు మంత్రిగా ఉన్న సునిత లక్ష్మారెడ్డి నర్సాపూర్‌కు కనీసం బస్‌డిపోను కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. సునిత హయాంలో ఇక్కడ జరిగిన అభివృద్ధిపై చర్చకు కాంగ్రెస్‌ సిద్దమా అని సవాలు విసిరారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement