భర్తపై చాకుతో నవవధువు దాడి | Wife kills husband in Srikakulam district | Sakshi
Sakshi News home page

భర్తపై చాకుతో నవవధువు దాడి

May 29 2018 9:16 AM | Updated on Mar 21 2024 10:48 AM

వీరఘట్టం మండలానికి చెందిన నవ వరుడు హత్య ఘటన సంచలనం కలిగించిన విషయం విదితమే. భార్య పన్నిన కుట్రతో భర్త ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జిల్లా ప్రజలు మరువక ముందే.. అచ్చం ఇలాంటి ఘటనే సంతబొమ్మాళి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. భార్య బరితెగించి భర్తపై చాకుతో దాడి చేసి గాయపరిచింది. పెళ్లయిన 20 రోజులకే తాళికట్టిన భర్తపైనే భార్య దాడి చేసిన సంఘటన చర్చనీయాంశమైంది. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement