కాళేశ్వరం కాలువ నిర్మిస్తే తనకు ఉన్న కొద్దిపాటి భూమి పోతుందనే ఆందోళనతో గుండెపోటుకు గురై ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్లో చోటుచేసుకుంది
Jul 9 2018 8:57 AM | Updated on Mar 21 2024 6:46 PM
కాళేశ్వరం కాలువ నిర్మిస్తే తనకు ఉన్న కొద్దిపాటి భూమి పోతుందనే ఆందోళనతో గుండెపోటుకు గురై ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్లో చోటుచేసుకుంది