వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగు పెదదండ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలని మంత్రి ఆదినారయణ రెడ్డి వర్గీయులు కుట్రపన్నడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది
Published Sun, Jun 3 2018 7:16 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM
వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగు పెదదండ్లూరులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పర్యటనను అడ్డుకోవాలని మంత్రి ఆదినారయణ రెడ్డి వర్గీయులు కుట్రపన్నడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది