ప్రజల కష్టాలు, బాధలు విన్నా.. కళ్లారా చూశా.. | YS Jagan Speech at Ambajipeta Public Meeting | Election Campaign | Sakshi
Sakshi News home page

ప్రజల కష్టాలు, బాధలు విన్నా.. కళ్లారా చూశా..

Mar 18 2019 7:14 AM | Updated on Mar 22 2024 11:29 AM

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తూర్పు గోదావరి జిల్లాకు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. వాటిలో ఒక్కటైనా అమలైందో లేదో ప్రజలే చెప్పాలి. కాకినాడ,రాజమండ్రిని స్మార్ట్‌సిటీగా మారుస్తానన్నారు. అది నెరవేరిందా? (లేదు లేదు అంటూ జనం కేకలు) పెట్రోలియం యూనివర్సిటీ అన్నారు, పెట్రోలియం కారిడార్‌ అన్నారు. కాకినాడలో ఎన్‌ఎంజీ టెర్మినల్, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం అన్నారు. కొత్తగా ఇంకొక పోర్టు అన్నారు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ పార్కు అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement