ప్రజాసంకల్ప యాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్సీపీ ఆమెరికా విభాగం నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
Published Mon, Oct 1 2018 6:43 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM
ప్రజాసంకల్ప యాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దిగ్విజయంగా పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్సార్సీపీ ఆమెరికా విభాగం నేతలు శుభాకాంక్షలు తెలిపారు.