విఫలమైన భారత్ ఓపెనర్లు | India loss two wickets | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 10 2017 12:04 PM | Last Updated on Fri, Mar 22 2024 11:27 AM

శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్‌ కేవలం రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్‌గా శిఖర్‌ ధావన్‌ డకౌట్‌ కాగా రెండో వికెట్‌ రోహిత్‌ క్యాచ్‌ అవుటయ్యాడు. మాథ్యూస్‌ వేసిన రెండో ఓవర్‌ చివరి బంతికి ధావన్‌ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరాడు. తొలుత అంపైర్‌ నౌటౌట్‌ ప్రకటించగా..లంక కెప్టెన్‌ పెరీరా రివ్యూ కోరాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement