టీజేఎస్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత | TJS Demands MahabubNagar Seat | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 11 2018 7:49 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

నాంపల్లిలోని టీజేఎస్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహబూబ్‌నగర్‌ టిక్కెట్‌ రాజేందర్‌కు ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్త మల్లేష్‌ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుకుసున్న కోదండరాం వెంటనే నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుని కార్యకర్తలను బుజ్జగిస్తున్నారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement